Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:03 PM

ఉపాధి హామీ కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించిన గ్రామ పంచాయతీ

ఉపాధి హామీ కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించిన గ్రామ పంచాయతీ

ఉపాధి హామీ కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించిన గ్రామ పంచాయతీ
May 04, 2026 05:12 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్టిపల్లి మండలంలోని మేడికుంద గ్రామంలో నేడు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కార్మికుల కోసం విశ్రాంతి సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా నీడనిచ్చే టాపర్‌తో పాటు చల్లని తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యం, సౌకర్యాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ ఏర్పాట్లు చేయడం పట్ల ఉపాధి హామీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ సౌకర్యం కల్పించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యలు కార్మిక సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News