Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:18 AM

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం..! జనగణనలో స్వగ్రామ చిరునామా నమోదు చేయాలి : సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం..! జనగణనలో స్వగ్రామ చిరునామా నమోదు చేయాలి : సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం..!    జనగణనలో స్వగ్రామ చిరునామా నమోదు చేయాలి : సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్
09-05-2026 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత” అని వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ పేర్కొన్నారు. 2026 జనగణన నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

గ్రామ జనాభా ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధులు కేటాయిస్తాయని తెలిపారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య తదితర కారణాలతో ఇతర పట్టణాల్లో నివసిస్తున్న గ్రామస్తులు అక్కడి చిరునామాలను జనగణనలో నమోదు చేయడం వల్ల గ్రామానికి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశం ఉందన్నారు.

అందువల్ల ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా జనగణనలో పాల్గొనేటప్పుడు తమ స్వగ్రామం వెల్లంకి అని నమోదు చేయించాలని కోరారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా వ్యవహరించి జనగణనలో సహకరించాలని సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం..! జనగణనలో స్వగ్రామ చిరునామా నమోదు చేయాలి : సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Article Image

గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత

ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. గ్రామ అభివృద్ధి ప్రతి గ్రామస్తుడి బాధ్యత” అని వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ పేర్కొన్నారు. 2026 జనగణన నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

గ్రామ జనాభా ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధులు కేటాయిస్తాయని తెలిపారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య తదితర కారణాలతో ఇతర పట్టణాల్లో నివసిస్తున్న గ్రామస్తులు అక్కడి చిరునామాలను జనగణనలో నమోదు చేయడం వల్ల గ్రామానికి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశం ఉందన్నారు.

అందువల్ల ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా జనగణనలో పాల్గొనేటప్పుడు తమ స్వగ్రామం వెల్లంకి అని నమోదు చేయించాలని కోరారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా వ్యవహరించి జనగణనలో సహకరించాలని సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News