Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:11 AM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:----*

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:----*

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:----*
February 01, 2026 09:05 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:

అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు జాయింట్ యాక్షన్ కమిటీ ( JAC),కోర్ టీమ్ సమావేశం ఆదివారం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ఈ కోర్ టీమ్ సమావేశంలో AITKSS జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, APTKSS రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పలసూరినాయుడు, APTKJAC రాష్ట్ర చైర్మన్ గిరడా అప్పలస్వామి, AITKSS జాతీయ గౌరవఅధ్యక్షులు పతివాడ గిరిశ్వరరావు,రాష్ట్ర గౌరవఅధ్యక్షులు అనేపు రామక్రిష్ణ, APTKSS ఉద్యోగవిభాగ రాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు, AITKSS జాతీయ కార్యదర్శి మామిడి విష్ట్నుమూర్తి,తూర్పుకాపు సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కొవగాపు గౌతమ్, విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు కిల్లారి వెంకటనాయుడు, విశాఖపట్నం జిల్లా కోశాధికారి కడగల చిన్నారావు,శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మడి శాంతారావులు సమావేశమై,తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రిజర్వేషన్లు,చట్టసభల్లో రాజకీయప్రాధాన్యత,ఉద్యోగ, ఉపాధి సమస్యల పరిష్కారం కోశం సుధీర్గమైన చర్చజరిగింది, ఈనేపథ్యంలో తూర్పుకాపుజాతి భవిష్యత్ కార్యాచరణపై 5 తీర్మాణాలు చేశారు, 1,ఒక లక్ష మందితో తూర్పుకాపు ఆత్మీయ మహాసభ నిర్వహించడం* ( *అన్ని రాజకీయపార్టీలలో ఉన్న ముఖ్య నాయకులందరిని కలుపుకొని,మరియు, తూర్పుకాపు కుల సంఘాల అన్నింటిని కలుపుకొని,రాజకీయాలకు అతీతంగా తూర్పుకాపుజాతి సత్తా చాటాలి ),2,రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తూర్పుకాపు సంఘ సామాజిక భవనాలకు ప్రభుత్వ భూమిని మంజూరీ చేపించాలి, 3,చట్ట సభల్లో సీట్లు జనాభా దామాషా పద్ధతిలో మన వాటా సాధించాలి,5,ఉత్తరాంధ్రా మినహా మిగిలిన జిల్లాల్లో నివశిస్తున్న తూర్పుకాపులందరికీ OBC రిజర్వేషన్ కల్పించాలి, BC "D "లో రిజర్వేషన్ శాతాన్ని పెంపోందించేందుకు ఉద్యమించాలి, 5,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి జాతి అభ్యుదయం కోసం ఖర్చుపెట్టాలి,పై ఐదు తీర్మాణాలపై సుధీర్గమైన చర్చ అనంతరం ఆమోదించారు, ఈ నేపథ్యంలో తూర్పుకాపు సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పుకాపు జాతీయ, రాష్ట్రల, జిల్లాల, నియోజకవర్గాల, మండలాల, గ్రామాల 20 మందితో ఉన్న ప్రతీ నూతన కమిటీల్లో తప్పనిసరిగా ఒక రాజకీయనాయకుడు, ఒక ఉద్యోగి,ఒక సామాజికవేత్త, ఒక వాణిజ్యవేత్త, ఒక కళాకారుడు ను విధిగా ఎంపిక చేయాలని అన్నారు,* ,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News