Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

ఉగ్గేల్లి గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

ఉగ్గేల్లి గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

ఉగ్గేల్లి గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
05-01-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ

:ఉగ్గేల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బర్దిపురం శంకర్, భూతపిల్లి సంతోష్ ఎంజి నాగరాజ్ ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి వారిని పరామర్శించారు. గాయపడిన కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశ్ పాండే, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, గొల్ల భాస్కర్, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే జహీరాబాద్ మండల అధ్యక్షులు ఎం.జి దుర్గయ్య, కోహీర్ మండల అధ్యక్షులు తలారి వైద్యనాథ్, ఝారా సంఘం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్, పట్టణ అధ్యక్షులు పూల సంతోష్‌తో పాటు రమేష్ రెడ్డి, నరేష్, చల్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Sthanikam

ఉగ్గేల్లి గ్రామంలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ

:ఉగ్గేల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బర్దిపురం శంకర్, భూతపిల్లి సంతోష్ ఎంజి నాగరాజ్ ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి వారిని పరామర్శించారు. గాయపడిన కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశ్ పాండే, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, గొల్ల భాస్కర్, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే జహీరాబాద్ మండల అధ్యక్షులు ఎం.జి దుర్గయ్య, కోహీర్ మండల అధ్యక్షులు తలారి వైద్యనాథ్, ఝారా సంఘం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్, పట్టణ అధ్యక్షులు పూల సంతోష్‌తో పాటు రమేష్ రెడ్డి, నరేష్, చల్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News