Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం

ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం

ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం
22-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు జ్యోతి మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి గ్రామంలో వెలసి భక్తుల కోర్కెలను తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం కార్యక్రమానికి ఆలయ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం విదియ, తేదీ 19-03-2026 గురువారం తెల్లవారుజామున రాత్రి 3.00 గంటలకు జ్యోతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడునని ఆలయ కమిటీ అధ్యక్షులు డి.సి. ఈశ్వరయ్య తెలిపారు.

జ్యోతులకు దాతలుగా ముందుకు రావాలనుకునే భక్తులు తమ పేర్లు 24-02-2026 లోపు నమోదు చేసుకుని నగదు చెల్లించవలసిందిగా శ్రీ చౌడేశ్వరి జ్యోతి సేవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సమస్త కుల బాంధవులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Sthanikam

ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం

Article Image

మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు జ్యోతి మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి గ్రామంలో వెలసి భక్తుల కోర్కెలను తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం కార్యక్రమానికి ఆలయ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం విదియ, తేదీ 19-03-2026 గురువారం తెల్లవారుజామున రాత్రి 3.00 గంటలకు జ్యోతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడునని ఆలయ కమిటీ అధ్యక్షులు డి.సి. ఈశ్వరయ్య తెలిపారు.

జ్యోతులకు దాతలుగా ముందుకు రావాలనుకునే భక్తులు తమ పేర్లు 24-02-2026 లోపు నమోదు చేసుకుని నగదు చెల్లించవలసిందిగా శ్రీ చౌడేశ్వరి జ్యోతి సేవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సమస్త కుల బాంధవులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News