Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:36 AM

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి
09-03-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి అని కోదండరామ్ ను కోరిన

-తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, నిరసనలు చేసి, జైలుకు వెళ్ళి ఆరోగ్యాలు,ఆర్ధిక,శారీరకంగా,నష్టపోయి నేడు తిరుగలేని పరిస్థితులలో కొందరు యున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామి గురించి రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి కోదండరామ్ అంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి మా అందరి బాధలు చెప్పామని "తెలంగాణ ఉద్యమకారుల సంఘం” రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజు “ఛలో హైద్రాబాద్” కార్యక్రమములో ఆగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా పూస శ్రీనివాస్ మాట్లాడుతు గత ప్రభుత్వం 2014 నుండి 2018 వరకు ఉద్యమకారులను పట్టించుకోలేదని 2018న రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి ఉ ద్యమకారులకు 250 చ.గజాల స్థలము,రూ॥ 30,000 పెన్షన్ ప్రతి ఉద్యమకారునికి హెల్త్ కార్డులు,ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ ను అభ్యర్ధించినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్,బుర్రి అయిలయ్య,గోపరాజు గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

Article Image

రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి అని కోదండరామ్ ను కోరిన

-తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, నిరసనలు చేసి, జైలుకు వెళ్ళి ఆరోగ్యాలు,ఆర్ధిక,శారీరకంగా,నష్టపోయి నేడు తిరుగలేని పరిస్థితులలో కొందరు యున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామి గురించి రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి కోదండరామ్ అంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి మా అందరి బాధలు చెప్పామని "తెలంగాణ ఉద్యమకారుల సంఘం” రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజు “ఛలో హైద్రాబాద్” కార్యక్రమములో ఆగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా పూస శ్రీనివాస్ మాట్లాడుతు గత ప్రభుత్వం 2014 నుండి 2018 వరకు ఉద్యమకారులను పట్టించుకోలేదని 2018న రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి ఉ ద్యమకారులకు 250 చ.గజాల స్థలము,రూ॥ 30,000 పెన్షన్ ప్రతి ఉద్యమకారునికి హెల్త్ కార్డులు,ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ ను అభ్యర్ధించినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్,బుర్రి అయిలయ్య,గోపరాజు గణేష్,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News