Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:00 AM

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి
March 09, 2026 08:17 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి అని కోదండరామ్ ను కోరిన

-తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, నిరసనలు చేసి, జైలుకు వెళ్ళి ఆరోగ్యాలు,ఆర్ధిక,శారీరకంగా,నష్టపోయి నేడు తిరుగలేని పరిస్థితులలో కొందరు యున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామి గురించి రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి కోదండరామ్ అంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి మా అందరి బాధలు చెప్పామని "తెలంగాణ ఉద్యమకారుల సంఘం” రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజు “ఛలో హైద్రాబాద్” కార్యక్రమములో ఆగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా పూస శ్రీనివాస్ మాట్లాడుతు గత ప్రభుత్వం 2014 నుండి 2018 వరకు ఉద్యమకారులను పట్టించుకోలేదని 2018న రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి ఉ ద్యమకారులకు 250 చ.గజాల స్థలము,రూ॥ 30,000 పెన్షన్ ప్రతి ఉద్యమకారునికి హెల్త్ కార్డులు,ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ ను అభ్యర్ధించినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్,బుర్రి అయిలయ్య,గోపరాజు గణేష్,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News