Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:02 AM

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య
January 19, 2026 06:35 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతిరిది బండి కిరణ్

తుంగతుర్తి;    టి డబ్ల్యూ జేఎఫ్ సూర్యాపేట జిల్లా అడ హక్ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మ రంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండలానికి విచ్చేసిన జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య మాట్లాడుతూ  సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టి డబ్ల్యూ జేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈనెల 23న జరగబోయే సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభను జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు , హెల్త్ కార్డుల మంజూరి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవలసినదిగా కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉంటున్న వర్కింగ్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసుల ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అడ హాక్ కమిటీ సభ్యులు మూషం హరిప్రసాద్, లింగాల సాయిబాబు గౌడ్ , శ్రీరాముల కృష్ణ, వంగాల వెంకన్న, తుంగతుర్తి మండల విలేకరులు ఎండి నజీర్, ఓరుగంటి శ్రీనివాస్, గుండ గాని రామకృష్ణ , తడక మల్ల సురేష్ , తడక మల్ల రమేష్, షేక్ జానీ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News