Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 04:36 PM

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో ఘనంగా మే డే వేడుకలు.  కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి
May 31, 2026 03:02 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 ఆధ్వర్యంలో మే డే (కార్మిక దినోత్సవ) వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఆలే రమేష్, కార్యదర్శి గంగుల సోమేశ్వర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో డిస్కం నాయకులు పలుగుల శ్రీధర్, యాదాద్రి జిల్లా యూనియన్ నాయకుడు తిరుమలేష్, చౌటుప్పల్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, సబ్‌డివిజన్ నాయకుడు నల్ల రాములు, రామన్నపేట సెక్షన్ నాయకుడు చాంద్ పాషా, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, ఎం.యాదయ్య, కె.మహేష్ గౌడ్, కంచ యాదయ్య, రెడ్బస్ నవీన్, జింకల సైదులు, ఉట్కూరు సాయికుమార్, కందాల దేవేందర్, వర్కాల గోపాల్, బొడ్డుపల్లి బాలకృష్ణ, బొడ్డుపల్లి రాజు, బోనగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News