Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 02:09 AM

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు
May 30, 2026 09:02 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సాయిరాం గార్డెన్స్‌లో నిర్వహించిన తోటకూరి మన్విహా, మిషిహల జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నిదానపల్లి సర్పంచ్ నరపాక మాధవి–యాదయ్య, మాజీ సర్పంచ్ లు గుత్తా నరసింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గ్రామ నాయకులు దయ్యాల బిక్షమయ్య, వర్కాల మొగులయ్య, పోతవని కిష్టయ్య, కొడతం నాగభూషణం, గంట్ల శ్రీనురెడ్డి, కడారి మల్లేశం, సల్ల శ్రీశైలం, సల్ల నరసింహ, బొడ్డుపల్లి లింగస్వామి, జినుకల రాజేందర్, బ్రహ్మచారి, కొండ గణేష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News