Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:00 PM

నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్  ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
30-05-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, సాగునీటి సదుపాయాల మెరుగుదల, వివిధ శాఖల పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల పూర్తి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. నారాయణఖేడ్ ప్రాంత వెనుకబాటుతనాన్ని తొలగించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చూపుతున్న చొరవను ముఖ్యమంత్రి అభినందిస్తూ, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను సానుకూలంగా పరిశీలించి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, అవసరమైన నిధుల మంజూరు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

Sthanikam

నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, సాగునీటి సదుపాయాల మెరుగుదల, వివిధ శాఖల పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల పూర్తి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. నారాయణఖేడ్ ప్రాంత వెనుకబాటుతనాన్ని తొలగించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చూపుతున్న చొరవను ముఖ్యమంత్రి అభినందిస్తూ, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను సానుకూలంగా పరిశీలించి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, అవసరమైన నిధుల మంజూరు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News