Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 12:58 AM

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!
May 30, 2026 07:33 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* హమాలీలకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ

​* 40.6 కిలోలకే తూకం వేయాలి: డాక్టర్ శివప్రసాద్‌ డిమాండ్‌

​భగభగమండే ఎండలను సైతం లెక్కచేయకుండా పంతంగి వడ్ల కొనుగోలు కేంద్రంలో అహర్నిశలూ శ్రమిస్తున్న హమాలీలకు సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ ప్రసాద్ అండగా నిలిచారు. శనివారం ఆయన కేంద్రంలోనే హమాలీలతో కలిసి గడుపుతూ, 45 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతల్లో పనిచేస్తున్న వారికి వడదెబ్బ తగలకుండా ముందస్తు నివారణ మందులను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ.. "రైతు బిడ్డగా పుట్టడం నాకు ఎంతో గర్వకారణం. కానీ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు, వారి బాధలు వర్ణనాతీతం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News