* హమాలీలకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ
* 40.6 కిలోలకే తూకం వేయాలి: డాక్టర్ శివప్రసాద్ డిమాండ్
భగభగమండే ఎండలను సైతం లెక్కచేయకుండా పంతంగి వడ్ల కొనుగోలు కేంద్రంలో అహర్నిశలూ శ్రమిస్తున్న హమాలీలకు సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ ప్రసాద్ అండగా నిలిచారు. శనివారం ఆయన కేంద్రంలోనే హమాలీలతో కలిసి గడుపుతూ, 45 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతల్లో పనిచేస్తున్న వారికి వడదెబ్బ తగలకుండా ముందస్తు నివారణ మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. "రైతు బిడ్డగా పుట్టడం నాకు ఎంతో గర్వకారణం. కానీ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు, వారి బాధలు వర్ణనాతీతం" అని ఆవేదన వ్యక్తం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి