PRINT TIME: May 26, 2026 02:47 PM
ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య
ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య
May 21, 2026 08:11 PM
168 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం రావులపల్లి,వెంపటి గ్రామంలో ikp కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు. రైతులనిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలనీ మిల్లులవడ్డ దిగుమతి వెంటనే చేసుకొని తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలనీ అన్నారు. ఐకెపి కేంద్రాల్లో సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలనీవానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోతునికి సాయిలు సర్పంచ్ మనోజ్ ,ఎల్లయ్య,మాజీ సర్పంచ్ యాకు నాయక్ నాగయ్య,నాయకులు ప్రసాద్,సురేష్, భాస్కర్. వెంకన్న, బిక్షం..వీరస్వామి..నర్సయ్య..రాము..యాదయ్య. అంబేడ్కర్.. పరశురాములు.. సత్తయ్య.నవీన్ లింగయ్య. కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి