Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి  మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య
21-05-2026 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి మండలం రావులపల్లి,వెంపటి గ్రామంలో ikp కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు. రైతులనిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలనీ మిల్లులవడ్డ దిగుమతి వెంటనే చేసుకొని తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలనీ అన్నారు. ఐకెపి కేంద్రాల్లో సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలనీవానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోతునికి సాయిలు సర్పంచ్ మనోజ్ ,ఎల్లయ్య,మాజీ సర్పంచ్ యాకు నాయక్ నాగయ్య,నాయకులు ప్రసాద్,సురేష్, భాస్కర్. వెంకన్న, బిక్షం..వీరస్వామి..నర్సయ్య..రాము..యాదయ్య. అంబేడ్కర్.. పరశురాములు.. సత్తయ్య.నవీన్ లింగయ్య. కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

Article Image


తుంగతుర్తి మండలం రావులపల్లి,వెంపటి గ్రామంలో ikp కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు. రైతులనిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలనీ మిల్లులవడ్డ దిగుమతి వెంటనే చేసుకొని తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలనీ అన్నారు. ఐకెపి కేంద్రాల్లో సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలనీవానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోతునికి సాయిలు సర్పంచ్ మనోజ్ ,ఎల్లయ్య,మాజీ సర్పంచ్ యాకు నాయక్ నాగయ్య,నాయకులు ప్రసాద్,సురేష్, భాస్కర్. వెంకన్న, బిక్షం..వీరస్వామి..నర్సయ్య..రాము..యాదయ్య. అంబేడ్కర్.. పరశురాములు.. సత్తయ్య.నవీన్ లింగయ్య. కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News