Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్‌పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్

అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్‌పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్

అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్‌పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్
31-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమానితులపై నిఘా.. వాహనాల క్షుణ్ణ పరిశీలన

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అర్ధరాత్రి నాఖా బందీ కార్యక్రమం నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్లో కలవరాన్ని రేపింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 47 చెక్‌పోస్టుల వద్ద 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టిన విస్తృత తనిఖీలతో అనుమానిత వాహనాలు, వ్యక్తులపై నిఘా మరింత బలోపేతమైంది.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు. నాఖా బందీ ద్వారా నేరస్తుల కదలికలను అడ్డుకోవడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించడం పోలీసు యంత్రాంగం అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్‌పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్

Article Image

అనుమానితులపై నిఘా.. వాహనాల క్షుణ్ణ పరిశీలన

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అర్ధరాత్రి నాఖా బందీ కార్యక్రమం నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్లో కలవరాన్ని రేపింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 47 చెక్‌పోస్టుల వద్ద 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టిన విస్తృత తనిఖీలతో అనుమానిత వాహనాలు, వ్యక్తులపై నిఘా మరింత బలోపేతమైంది.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు. నాఖా బందీ ద్వారా నేరస్తుల కదలికలను అడ్డుకోవడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించడం పోలీసు యంత్రాంగం అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News