Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:57 AM

వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్‌కు టీజీసీటీఏ వినతి

వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్‌కు టీజీసీటీఏ వినతి

  వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి.  ఓయూ రిజిస్ట్రార్‌కు టీజీసీటీఏ వినతి
31-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వేసవి సెలవులను జూన్ 10వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) ఓయూ సెక్రటరీ డాక్టర్ చింతల రాకేష్ భవాని కోరారు.


ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. జనగణన విధులు ఇంకా కొనసాగుతుండటం, ప్రజాపాలన కార్యక్రమాల్లో అధ్యాపకులు పాల్గొంటుండటం, రాష్ట్రంలో తీవ్ర ఎండలు నెలకొన్న నేపథ్యంలో సెలవులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ అంశంపై రిజిస్ట్రార్, వీసీ ఓఎస్డీలు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ రాకేష్ భవాని తెలిపారు. అలాగే అసోసియేషన్‌కు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లగా వాటిపైనా సానుకూల స్పందన లభించిందన్నారు.


ఈ కార్యక్రమంలో టీజీసీటీఏ ఈసీ సభ్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Sthanikam

వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్‌కు టీజీసీటీఏ వినతి

Article Image

హైదరాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వేసవి సెలవులను జూన్ 10వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) ఓయూ సెక్రటరీ డాక్టర్ చింతల రాకేష్ భవాని కోరారు.


ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. జనగణన విధులు ఇంకా కొనసాగుతుండటం, ప్రజాపాలన కార్యక్రమాల్లో అధ్యాపకులు పాల్గొంటుండటం, రాష్ట్రంలో తీవ్ర ఎండలు నెలకొన్న నేపథ్యంలో సెలవులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ అంశంపై రిజిస్ట్రార్, వీసీ ఓఎస్డీలు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ రాకేష్ భవాని తెలిపారు. అలాగే అసోసియేషన్‌కు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లగా వాటిపైనా సానుకూల స్పందన లభించిందన్నారు.


ఈ కార్యక్రమంలో టీజీసీటీఏ ఈసీ సభ్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News