PRINT TIME: May 26, 2026 05:28 PM
తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం
తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం
February 14, 2026 06:46 PM
73 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపాల గ్రామ ఉప సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మ సతీష్ దంపతులకు,శనివారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. యువత రాజకీయాలకు వస్తేనే గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సతీష్ ను అభినందించినారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి