Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం
February 14, 2026 06:46 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపాల గ్రామ ఉప సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మ సతీష్ దంపతులకు,శనివారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. యువత రాజకీయాలకు వస్తేనే గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సతీష్ ను అభినందించినారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News