Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:11 AM

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం
February 14, 2026 06:46 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపాల గ్రామ ఉప సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మ సతీష్ దంపతులకు,శనివారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. యువత రాజకీయాలకు వస్తేనే గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సతీష్ ను అభినందించినారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News