Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:35 PM

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం
March 23, 2026 11:16 AM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మి–రాజు దంపతుల కుమారుడు చెన్నకేశవరెడ్డి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలకు హాజరు కావడం లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.

దీనిపై ఆగ్రహించిన తండ్రి రాజు కుమారుడిని మందలించగా, మనస్తాపానికి గురైన చెన్నకేశవరెడ్డి ఫిబ్రవరి 20న ‘దుకాణానికి వెళ్లి వస్తాను’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News