Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం
23-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మి–రాజు దంపతుల కుమారుడు చెన్నకేశవరెడ్డి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలకు హాజరు కావడం లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.

దీనిపై ఆగ్రహించిన తండ్రి రాజు కుమారుడిని మందలించగా, మనస్తాపానికి గురైన చెన్నకేశవరెడ్డి ఫిబ్రవరి 20న ‘దుకాణానికి వెళ్లి వస్తాను’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

Sthanikam

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

Article Image

హైదరాబాద్,

స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మి–రాజు దంపతుల కుమారుడు చెన్నకేశవరెడ్డి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలకు హాజరు కావడం లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.

దీనిపై ఆగ్రహించిన తండ్రి రాజు కుమారుడిని మందలించగా, మనస్తాపానికి గురైన చెన్నకేశవరెడ్డి ఫిబ్రవరి 20న ‘దుకాణానికి వెళ్లి వస్తాను’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News