PRINT TIME: May 26, 2026 07:42 PM
తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు
తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు
March 14, 2026 09:01 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగి ఓ విద్యార్థి పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యాడు. మోత్కూరుకు చెందిన కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కుమారుడు హర్షవర్ధన్ దుఃఖాన్నిదిగమింగుకుని శనివారం రోజు ప్రారంభమైన 10 పరీక్షలకు హాజరయ్యాడు. గుండాల మండలం వస్తకొండూరులో ఎల్లయ్య ఉపాధ్యాయుడిగా ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి