Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి
January 09, 2026 08:22 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 2026 సంవత్సరం టేబుల్ క్యాలెండర్,గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్.శోభారాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భువనగిరి ఏపాల సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.నాగిరెడ్డి డిఆర్డిఓ,హర్షవర్ధన్ రెడ్డి ఉప కార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్,యాదాద్రి భువనగిరి,పి.శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు,ఏ.హరి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కే.రమేష్ రెడ్డి జిల్లా ట్రేజరర్,చంద్రమౌళి,జిల్లా గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వరుసగా జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డి,పి.రమేష్,ఆర్.ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పర్యవేక్షకులు వరుసగా ఇన్నారెడ్డి,హరిత దేవి,సుధాకర చారి వివిధ మండలాల నుంచి వచ్చిన మినిస్టీరియల్ ఉద్యోగులు,నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News