తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి
తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 2026 సంవత్సరం టేబుల్ క్యాలెండర్,గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్.శోభారాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భువనగిరి ఏపాల సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.నాగిరెడ్డి డిఆర్డిఓ,హర్షవర్ధన్ రెడ్డి ఉప కార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్,యాదాద్రి భువనగిరి,పి.శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు,ఏ.హరి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కే.రమేష్ రెడ్డి జిల్లా ట్రేజరర్,చంద్రమౌళి,జిల్లా గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వరుసగా జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డి,పి.రమేష్,ఆర్.ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పర్యవేక్షకులు వరుసగా ఇన్నారెడ్డి,హరిత దేవి,సుధాకర చారి వివిధ మండలాల నుంచి వచ్చిన మినిస్టీరియల్ ఉద్యోగులు,నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి