Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:04 AM

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి
January 09, 2026 08:22 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 2026 సంవత్సరం టేబుల్ క్యాలెండర్,గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్.శోభారాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భువనగిరి ఏపాల సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.నాగిరెడ్డి డిఆర్డిఓ,హర్షవర్ధన్ రెడ్డి ఉప కార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్,యాదాద్రి భువనగిరి,పి.శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు,ఏ.హరి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కే.రమేష్ రెడ్డి జిల్లా ట్రేజరర్,చంద్రమౌళి,జిల్లా గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వరుసగా జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డి,పి.రమేష్,ఆర్.ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పర్యవేక్షకులు వరుసగా ఇన్నారెడ్డి,హరిత దేవి,సుధాకర చారి వివిధ మండలాల నుంచి వచ్చిన మినిస్టీరియల్ ఉద్యోగులు,నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News