Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:43 AM

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి
January 09, 2026 08:22 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 2026 సంవత్సరం టేబుల్ క్యాలెండర్,గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్.శోభారాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భువనగిరి ఏపాల సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.నాగిరెడ్డి డిఆర్డిఓ,హర్షవర్ధన్ రెడ్డి ఉప కార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్,యాదాద్రి భువనగిరి,పి.శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు,ఏ.హరి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కే.రమేష్ రెడ్డి జిల్లా ట్రేజరర్,చంద్రమౌళి,జిల్లా గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వరుసగా జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డి,పి.రమేష్,ఆర్.ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పర్యవేక్షకులు వరుసగా ఇన్నారెడ్డి,హరిత దేవి,సుధాకర చారి వివిధ మండలాల నుంచి వచ్చిన మినిస్టీరియల్ ఉద్యోగులు,నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News