Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:07 AM

తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు

తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు

తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు
20-03-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ పది రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం స్థానిక నాయకులు వెంకటయ్య గారిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు చరవాణి ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు యమగాని హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి యాదయ్య గౌడ్, కప్పల నారాయణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్, దంతూరి శంకర్ గౌడ్, నిమ్మల కృష్ణ గౌడ్, రంగు సైదులు గౌడ్, రంగు రాములు గౌడ్, కప్పల వెంకన్న గౌడ్, కప్పల సైదులు గౌడ్, కప్పల సత్యనారాయణ గౌడ్, భూపతి శ్రీనివాస్ గౌడ్, రంగు బిక్షం గౌడ్, సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు

Article Image

నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ పది రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం స్థానిక నాయకులు వెంకటయ్య గారిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు చరవాణి ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు యమగాని హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి యాదయ్య గౌడ్, కప్పల నారాయణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్, దంతూరి శంకర్ గౌడ్, నిమ్మల కృష్ణ గౌడ్, రంగు సైదులు గౌడ్, రంగు రాములు గౌడ్, కప్పల వెంకన్న గౌడ్, కప్పల సైదులు గౌడ్, కప్పల సత్యనారాయణ గౌడ్, భూపతి శ్రీనివాస్ గౌడ్, రంగు బిక్షం గౌడ్, సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News