Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:31 PM

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ
14-03-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రంజాన్ సందర్భంగా తోఫా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో అందరూ నిష్టతో ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థిస్తూ సమాజం శాంతి,సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్,గ్రామ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,మజీద్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్,కాంగ్రెస్ నాయకులు జుబైర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

Article Image

- ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రంజాన్ సందర్భంగా తోఫా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో అందరూ నిష్టతో ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థిస్తూ సమాజం శాంతి,సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్,గ్రామ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,మజీద్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్,కాంగ్రెస్ నాయకులు జుబైర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News