Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
400కు పైగా ఆర్గానిక్ ఉత్పత్తులతో త్రిసిటీ ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా వెస్టీజ్ మార్కెటింగ్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 PM

తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం

తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం

తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం
June 07, 2026 09:35 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత్రి కవితమ్మ హాజరై పటాన్‌చెరు టౌన్‌తో పాటు సంగారెడ్డి టౌన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు తెలంగాణ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి పాల్గొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమన్ పాటిల్, సాయి తేజ, విట్టల్ చారి (మాజీ ఎంపీటీసీ), మాణిక్య ముదిరాజ్, మోహన్ నాయక్, ఆరిఫ్, ఇస్మాయిల్, బాపు రాజు, సుధాకర్, నరసారెడ్డి, బసవరాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News