Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:26 AM

తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
22-01-2026 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, అలాగే ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ


సి.వి.ఎన్. రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), ఆదిలాబాద్ మున్సిపాలిటీ.


ఉమా మహేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు.


కె. సమ్మయ్య, సెక్షన్ ఆఫీసర్, సచివాలయం – హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ.


కీర్తి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), చొప్పదండి మున్సిపాలిటీ.


టి. మనోహర్, మేనేజర్, రాయికల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు.


ఎ. శ్రీనివాసరావు, ఎంపీడీఓ, ఎదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు.


ఎం. రామదుర్గ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), హాలియా మున్సిపాలిటీ.


నజీబ్, మేనేజర్, భూత్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా (ఓడీ ప్రాతిపదికన).


నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), అమర్చింత మున్సిపాలిటీ.


కె. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్.


టి. రమేష్, మేనేజర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌


జె. సంపత్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), ములుగు మున్సిపాలిటీ.


ఎం. రామచంద్రరావు, ఎంపీఓ, కల్లూరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్‌గా (ఓడీ ప్రాతిపదికన).


ఎం. మునావర్ అలీ, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), తిరుమలగిరి మున్సిపాలిటీ.


జి. రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), క్యాతనపల్లి మున్సిపాలిటీ.


పి. చంద్రశేఖర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), కొల్లాపూర్ మున్సిపాలిటీ.

Sthanikam

తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

Article Image

తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, అలాగే ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ


సి.వి.ఎన్. రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), ఆదిలాబాద్ మున్సిపాలిటీ.


ఉమా మహేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు.


కె. సమ్మయ్య, సెక్షన్ ఆఫీసర్, సచివాలయం – హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ.


కీర్తి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), చొప్పదండి మున్సిపాలిటీ.


టి. మనోహర్, మేనేజర్, రాయికల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు.


ఎ. శ్రీనివాసరావు, ఎంపీడీఓ, ఎదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు.


ఎం. రామదుర్గ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), హాలియా మున్సిపాలిటీ.


నజీబ్, మేనేజర్, భూత్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా (ఓడీ ప్రాతిపదికన).


నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), అమర్చింత మున్సిపాలిటీ.


కె. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్.


టి. రమేష్, మేనేజర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌


జె. సంపత్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), ములుగు మున్సిపాలిటీ.


ఎం. రామచంద్రరావు, ఎంపీఓ, కల్లూరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్‌గా (ఓడీ ప్రాతిపదికన).


ఎం. మునావర్ అలీ, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-III), తిరుమలగిరి మున్సిపాలిటీ.


జి. రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), క్యాతనపల్లి మున్సిపాలిటీ.


పి. చంద్రశేఖర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-II), కొల్లాపూర్ మున్సిపాలిటీ.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News