Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:33 AM

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్
26-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల సమయములో ఇచ్చిన వాగ్ధానములను నెరవేర్చాలని “తెలంగాణ ఉద్యమకారుల సంఘం" రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరినారు. గురువారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్.వి. హోటల్లో ఉద్యమకారుల సమావేశములో మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు, రైల్రోకోలు, జైలుకు పోయిన ఉద్యమకారులకు రేవంత్రెడ్డి మాట ఇచ్చారని తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల స్థలం,పెన్షన్ రూ॥3000, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారని తెలంగాణ హైకోర్టు కూడ ఇండ్ల స్థలం,పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినదని,వెంటనే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి అత్యవసర మంత్రివర్గ సమావేశము ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మాణం చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని పూస శ్రీనివాస్ డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో మెరుగు మధు,ముష్కె జయపాల్రెడ్డి,డి.ఎస్.మాణిక్యమ్మ, పంజాల శ్రీనివాస్ గౌడ్,కొడిమాల కృష్ణ, సుర్వి శ్రీనివాస్ గౌడ్,గొర్ల లక్ష్మణ్,ఊదరి బాలమల్లేష్ యాదవ్, బండిరాజుల సుమన్,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్

Article Image

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల సమయములో ఇచ్చిన వాగ్ధానములను నెరవేర్చాలని “తెలంగాణ ఉద్యమకారుల సంఘం" రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరినారు. గురువారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్.వి. హోటల్లో ఉద్యమకారుల సమావేశములో మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు, రైల్రోకోలు, జైలుకు పోయిన ఉద్యమకారులకు రేవంత్రెడ్డి మాట ఇచ్చారని తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల స్థలం,పెన్షన్ రూ॥3000, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారని తెలంగాణ హైకోర్టు కూడ ఇండ్ల స్థలం,పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినదని,వెంటనే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి అత్యవసర మంత్రివర్గ సమావేశము ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మాణం చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని పూస శ్రీనివాస్ డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో మెరుగు మధు,ముష్కె జయపాల్రెడ్డి,డి.ఎస్.మాణిక్యమ్మ, పంజాల శ్రీనివాస్ గౌడ్,కొడిమాల కృష్ణ, సుర్వి శ్రీనివాస్ గౌడ్,గొర్ల లక్ష్మణ్,ఊదరి బాలమల్లేష్ యాదవ్, బండిరాజుల సుమన్,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News