Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:46 PM

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.
December 28, 2025 01:28 PM 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


స్థానికం ప్రతినిధి బిక్షం


నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నియామకం పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న సమక్షంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా పనిచేయాల్సిన బాధ్యత ఇంచార్జ్‌పై ఉందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ , జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News