Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:42 PM

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ
13-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీని ప్రకటించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంజమూరి రాము తెలిపారు. యువతకు రాజకీయ అవగాహన పెంపొందించడంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు.

జిల్లా కమిటీ పదవులను ఈ క్రింది విధంగా ప్రకటించారు:

జిల్లా అధ్యక్షుడు: తంగళ్లపల్లి గిరిధరచారి

జిల్లా ఉపాధ్యక్షుడు: తుర్రి సురేష్

జిల్లా ప్రధాన కార్యదర్శి: కొంగరి మహేష్

జిల్లా మీడియా ఇంచార్జ్: సురుపంగా కుమార్

జిల్లా కోశాధికారి: కుంచం రాజు

సహాయ కార్యదర్శులు: పడిగం శ్రీనివాస్, మహంకాళి సురేష్ చారి

అసెంబ్లీ అధ్యక్షుడు: నామోజు రాజు చారి

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు తమపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో యువజన శక్తిని సంఘటితం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ

Article Image

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీని ప్రకటించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంజమూరి రాము తెలిపారు. యువతకు రాజకీయ అవగాహన పెంపొందించడంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు.

జిల్లా కమిటీ పదవులను ఈ క్రింది విధంగా ప్రకటించారు:

జిల్లా అధ్యక్షుడు: తంగళ్లపల్లి గిరిధరచారి

జిల్లా ఉపాధ్యక్షుడు: తుర్రి సురేష్

జిల్లా ప్రధాన కార్యదర్శి: కొంగరి మహేష్

జిల్లా మీడియా ఇంచార్జ్: సురుపంగా కుమార్

జిల్లా కోశాధికారి: కుంచం రాజు

సహాయ కార్యదర్శులు: పడిగం శ్రీనివాస్, మహంకాళి సురేష్ చారి

అసెంబ్లీ అధ్యక్షుడు: నామోజు రాజు చారి

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు తమపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో యువజన శక్తిని సంఘటితం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News