Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:16 PM

సూర్యాపేట నియోజకవర్గం గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ

సూర్యాపేట నియోజకవర్గం గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ

సూర్యాపేట నియోజకవర్గం గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ
07-05-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని బాషానాయక్ తండాలో కీ.శే. గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్సేన్ నాయక్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ భూక్యా కౌసల్య, 13వ వార్డు అధ్యక్షులు కస్పరాజు రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షులు బైరు నాగరాజు, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు బంధం విష్ణు నాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాపర్తి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు సాయిప్రకాష్, సోమ్ల గూగుల్ శ్రీకాంత్, ధరావత్ బాలు నాయక్, ధరావత్ సురేష్, బాల నరసింహ నాయక్, బానోత్ నరసింహ నాయక్, హుస్సేన్ గూగుల్త్, మనోహర్, షేక్ రహీం, కోడి కిరణ్, తలారి రాజు, నర్సింగ్ కిరణ్, నూకల మనోజ్, మధు, పిల్లల నాగరాజు, లింగ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట నియోజకవర్గం గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ

Article Image

సూర్యాపేట పట్టణంలోని బాషానాయక్ తండాలో కీ.శే. గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్సేన్ నాయక్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ భూక్యా కౌసల్య, 13వ వార్డు అధ్యక్షులు కస్పరాజు రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షులు బైరు నాగరాజు, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు బంధం విష్ణు నాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాపర్తి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు సాయిప్రకాష్, సోమ్ల గూగుల్ శ్రీకాంత్, ధరావత్ బాలు నాయక్, ధరావత్ సురేష్, బాల నరసింహ నాయక్, బానోత్ నరసింహ నాయక్, హుస్సేన్ గూగుల్త్, మనోహర్, షేక్ రహీం, కోడి కిరణ్, తలారి రాజు, నర్సింగ్ కిరణ్, నూకల మనోజ్, మధు, పిల్లల నాగరాజు, లింగ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News