సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ
సుద్ధ ముక్కపై శివాజీ ప్రతిమ
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సుద్ధముక్కపై శివాజీ ప్రతిమను చెక్కాడు. గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై పలువురి కళాఖండాలను సృష్టించి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నరేష్ చారి కళాత్మకతను స్థానికులు అభినందిస్తున్నారు. కళాకారులకి తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని పలువురు కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి