Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...
April 03, 2026 12:10 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి గుడ్ ఫ్రైడే సందర్భంగా తన కళాత్మకతను చాటుకున్నాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పెన్సిల్ మొనపై ఏసుప్రభు శిలువను కళాత్మకతతో చెక్కి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.సూక్ష్మ కళలో రాణిస్తూ అనేక అవార్డులు కైవసం చేసుకున్న చారి, గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై సినీ, రాజకీయ ప్రముఖుల, దేవుళ్ళ ప్రతిమలను ఆవిష్కరించి పలువురి మన్ననలు పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగంలో రాణించి కోదాడకు పేరు తెస్తానని నరేష్ చారి వెల్లడించాడు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News