Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:56 AM

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...
April 03, 2026 12:10 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి గుడ్ ఫ్రైడే సందర్భంగా తన కళాత్మకతను చాటుకున్నాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పెన్సిల్ మొనపై ఏసుప్రభు శిలువను కళాత్మకతతో చెక్కి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.సూక్ష్మ కళలో రాణిస్తూ అనేక అవార్డులు కైవసం చేసుకున్న చారి, గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై సినీ, రాజకీయ ప్రముఖుల, దేవుళ్ళ ప్రతిమలను ఆవిష్కరించి పలువురి మన్ననలు పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగంలో రాణించి కోదాడకు పేరు తెస్తానని నరేష్ చారి వెల్లడించాడు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News