Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:53 PM

సుక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో… విప్ వేముల వీరేశం కు ఘన సన్మానం

సుక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో… విప్ వేముల వీరేశం కు ఘన సన్మానం

సుక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో… విప్ వేముల వీరేశం కు ఘన సన్మానం
07-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మంగళవారం ఘనంగా సత్కరించారు. సుక్క శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిరిపురం డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వార్డు సభ్యులు కలిసి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వీరేశం విప్‌గా నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏప్రిల్ 14న సిరిపురం గ్రామంలో నిర్వహించనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

కార్యక్రమంలో సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, గాదె యాదగిరి, గాదె శంకరయ్య, మామిడి పెంటయ్య, బల్గురి రమేష్, గాదె రమేష్, సురేష్, అరవింద్, నంది పాటి అనిల్, మణి, చంద్రశేఖర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో… విప్ వేముల వీరేశం కు ఘన సన్మానం

Article Image

నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మంగళవారం ఘనంగా సత్కరించారు. సుక్క శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిరిపురం డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వార్డు సభ్యులు కలిసి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వీరేశం విప్‌గా నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏప్రిల్ 14న సిరిపురం గ్రామంలో నిర్వహించనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

కార్యక్రమంలో సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, గాదె యాదగిరి, గాదె శంకరయ్య, మామిడి పెంటయ్య, బల్గురి రమేష్, గాదె రమేష్, సురేష్, అరవింద్, నంది పాటి అనిల్, మణి, చంద్రశేఖర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News