Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 05:58 PM

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక
June 20, 2026 04:27 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా, జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నామ్లిమేట్ గ్రామం నారాయణఖేడ్ మండల ఉప సర్పంచ్ ను రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఈ. కిశోర్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించగా, టేకూర్ ఉప సర్పంచ్ నర్సింలును జిల్లా అధ్యక్షుడిగా, మల్కాపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News