Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక
20-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా, జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నామ్లిమేట్ గ్రామం నారాయణఖేడ్ మండల ఉప సర్పంచ్ ను రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఈ. కిశోర్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించగా, టేకూర్ ఉప సర్పంచ్ నర్సింలును జిల్లా అధ్యక్షుడిగా, మల్కాపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆకాంక్షించారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

Article Image

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా, జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నామ్లిమేట్ గ్రామం నారాయణఖేడ్ మండల ఉప సర్పంచ్ ను రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఈ. కిశోర్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించగా, టేకూర్ ఉప సర్పంచ్ నర్సింలును జిల్లా అధ్యక్షుడిగా, మల్కాపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News