Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:56 AM

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.
January 30, 2026 09:00 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News