Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:19 AM

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.
30-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

Article Image

విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News