Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:34 PM

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.
January 30, 2026 09:00 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News