PRINT TIME: April 11, 2026 03:43 AM
శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు
శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు
January 13, 2026 05:48 AM
6 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఆహ్వానం
-నాంచారి పేట(తుంబాయి)
మల్లన్న కమిటీ
స్థానికం:మోటకొండూరు
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీమల్లికార్జున స్వామి వారి మరియు పద్మాక్షి అమ్మవారుల కళ్యాణ మహోత్సవమునకు మల్లన్న కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,నాంచారి పేట బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కంది వెంకట్ రాంరెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ళ దయాకర్ రెడ్డి,పాల సెంటర్ మాజీ చైర్మన్ పీసరీ మల్లారెడ్డి,ఎలిమినేటి రాంరెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పీసరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి