Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:53 AM

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు
January 13, 2026 05:48 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఆహ్వానం

-నాంచారి పేట(తుంబాయి)

మల్లన్న కమిటీ

స్థానికం:మోటకొండూరు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీమల్లికార్జున స్వామి వారి మరియు పద్మాక్షి అమ్మవారుల కళ్యాణ మహోత్సవమునకు మల్లన్న కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,నాంచారి పేట బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కంది వెంకట్ రాంరెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ళ దయాకర్ రెడ్డి,పాల సెంటర్ మాజీ చైర్మన్ పీసరీ మల్లారెడ్డి,ఎలిమినేటి రాంరెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పీసరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News