Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:54 AM

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు
January 13, 2026 05:48 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఆహ్వానం

-నాంచారి పేట(తుంబాయి)

మల్లన్న కమిటీ

స్థానికం:మోటకొండూరు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీమల్లికార్జున స్వామి వారి మరియు పద్మాక్షి అమ్మవారుల కళ్యాణ మహోత్సవమునకు మల్లన్న కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,నాంచారి పేట బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కంది వెంకట్ రాంరెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ళ దయాకర్ రెడ్డి,పాల సెంటర్ మాజీ చైర్మన్ పీసరీ మల్లారెడ్డి,ఎలిమినేటి రాంరెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పీసరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News