Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:28 PM

శ్రీ నవభారత్ కళాశాలలో విద్యార్థుల సంక్రాంతి సంబురాలు

శ్రీ నవభారత్ కళాశాలలో విద్యార్థుల సంక్రాంతి సంబురాలు

శ్రీ నవభారత్ కళాశాలలో విద్యార్థుల సంక్రాంతి సంబురాలు
11-01-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ నవభారత్ డిగ్రీ&పీజీ కళాశాలలో శనివారం రోజు నిర్వహించినటువంటి సంక్రాంతి సంబురాలలో విద్యార్థినీ విద్యార్థులు చాలా ఉత్సాహభరితంగా పాల్గొనడం జరిగింది.విద్యార్థినులు అందరూ చాలా అద్భుతంగా రంగు రంగుల రంగవల్లులను అలంకరించడం జరిగింది.మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పండగ గొప్పతనాన్ని తెలియజేసేల వివిద రకాల ముగ్గులను వేయడం జరిగింది.అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా కళాశాలలో జరిపినటువంటి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చివరగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆకర్షణగా సాంప్రదాయ నృత్య రీతులను అనుకరిస్తూ తమ ఆటపాటలతో పతoగులను ఎగురవెసి పరవశించడం జరిగింది ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి 2000,రెండవ బహుమతి 1500,మూడవ బహుమతి 1000 రూపాయలు మరియు ఈ పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున 35 మందికి నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్

ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిదులుగ కళాశాల చైర్మన్ డా.వి సుకుమార్ రెడ్డి,కరస్పాండెంట్ ఎం.సుభాష్ రెడ్డి పాల్గొనడం జరిగింది,అనంతరం విద్యార్ధులు గ్రూప్ డాన్స్ లతొ పరవశించి పోయారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎల్లేష్,అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ నవభారత్ కళాశాలలో విద్యార్థుల సంక్రాంతి సంబురాలు

Article Image

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ నవభారత్ డిగ్రీ&పీజీ కళాశాలలో శనివారం రోజు నిర్వహించినటువంటి సంక్రాంతి సంబురాలలో విద్యార్థినీ విద్యార్థులు చాలా ఉత్సాహభరితంగా పాల్గొనడం జరిగింది.విద్యార్థినులు అందరూ చాలా అద్భుతంగా రంగు రంగుల రంగవల్లులను అలంకరించడం జరిగింది.మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పండగ గొప్పతనాన్ని తెలియజేసేల వివిద రకాల ముగ్గులను వేయడం జరిగింది.అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా కళాశాలలో జరిపినటువంటి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చివరగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆకర్షణగా సాంప్రదాయ నృత్య రీతులను అనుకరిస్తూ తమ ఆటపాటలతో పతoగులను ఎగురవెసి పరవశించడం జరిగింది ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి 2000,రెండవ బహుమతి 1500,మూడవ బహుమతి 1000 రూపాయలు మరియు ఈ పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున 35 మందికి నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్

ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిదులుగ కళాశాల చైర్మన్ డా.వి సుకుమార్ రెడ్డి,కరస్పాండెంట్ ఎం.సుభాష్ రెడ్డి పాల్గొనడం జరిగింది,అనంతరం విద్యార్ధులు గ్రూప్ డాన్స్ లతొ పరవశించి పోయారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎల్లేష్,అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News