Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:46 PM

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి
February 19, 2026 10:58 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పట్టణంలోని శివారు ప్రాంతాల కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మానస నగర్‌ (శ్రీ సాయి పట్టణ విస్తరణ ప్రాంతం)లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి కాలనీలో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే పట్టణం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సహకారంతో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News