Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:05 PM

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి
19-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పట్టణంలోని శివారు ప్రాంతాల కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మానస నగర్‌ (శ్రీ సాయి పట్టణ విస్తరణ ప్రాంతం)లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి కాలనీలో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే పట్టణం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సహకారంతో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శివారు ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి

Article Image

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పట్టణంలోని శివారు ప్రాంతాల కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మానస నగర్‌ (శ్రీ సాయి పట్టణ విస్తరణ ప్రాంతం)లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఎదురవుతున్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి కాలనీలో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే పట్టణం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాలనీ ప్రజల సహకారంతో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు కృషి నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News