Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 10:05 PM

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు
May 02, 2026 08:31 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన బాల మేధావి, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్‌షిప్‌లలో బహుళ టైటిళ్లు సాధించి దేశ గౌరవాన్ని పెంచిన ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి బోరంచ గ్రామంలో భక్తి వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఏడు వారాల మహోత్సవ మహా జాతరకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, భక్తుల భాగస్వామ్యంతో జరిగే పూజా కార్యక్రమాల గురించి వివరించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరగా, నైనా జైస్వాల్ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి ఆలయ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News