Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:59 PM

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు
May 02, 2026 08:31 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన బాల మేధావి, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్‌షిప్‌లలో బహుళ టైటిళ్లు సాధించి దేశ గౌరవాన్ని పెంచిన ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి బోరంచ గ్రామంలో భక్తి వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఏడు వారాల మహోత్సవ మహా జాతరకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, భక్తుల భాగస్వామ్యంతో జరిగే పూజా కార్యక్రమాల గురించి వివరించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరగా, నైనా జైస్వాల్ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి ఆలయ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News