Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ
March 26, 2026 08:48 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీరామనవమి వసంత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సీతారామచంద్ర స్వామివారికి మంగళస్నానం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కార్యనిర్వాహణాధికారి ఏ.బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, హనుమంతునికి విశేష అలంకరణ చేశారు.

మహిళా భక్తురాళ్ల ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ సభ్యులు, మహిళా భక్తులు మరియు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News