Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:30 PM

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ
March 26, 2026 08:48 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీరామనవమి వసంత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సీతారామచంద్ర స్వామివారికి మంగళస్నానం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కార్యనిర్వాహణాధికారి ఏ.బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, హనుమంతునికి విశేష అలంకరణ చేశారు.

మహిళా భక్తురాళ్ల ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ సభ్యులు, మహిళా భక్తులు మరియు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News