Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:19 AM

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ
March 26, 2026 08:48 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీరామనవమి వసంత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సీతారామచంద్ర స్వామివారికి మంగళస్నానం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కార్యనిర్వాహణాధికారి ఏ.బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, హనుమంతునికి విశేష అలంకరణ చేశారు.

మహిళా భక్తురాళ్ల ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ సభ్యులు, మహిళా భక్తులు మరియు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News