అమరావతి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు
సమాచారం. ప్రస్తుతం గనులు, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ఆయన గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేశారు. ఇప్పటివరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈఓగా బదిలీ చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో శ్యామలరావు బదిలీ కావడంతో ముద్దాడ రవిచంద్రకు ఆ బాధ్యతలు అప్పగించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి