Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:21 AM

స్వాతంత్ర్య సమరయోధులకు గాంధీభవన్‌లో ఘన నివాళులు

స్వాతంత్ర్య సమరయోధులకు గాంధీభవన్‌లో ఘన నివాళులు

స్వాతంత్ర్య సమరయోధులకు గాంధీభవన్‌లో ఘన నివాళులు
March 23, 2026 11:48 AM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు

హైదరాబాద్,

దేశ స్వాతంత్ర్య సమరయోధులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్కతో కలిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి దేశ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసి, చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుల సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News