Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:19 AM

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్
March 19, 2026 10:14 AM 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణం: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని, పాడిపశు సంపదలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News