Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్
March 19, 2026 10:14 AM 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణం: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని, పాడిపశు సంపదలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News