Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:58 AM

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్
28-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: సోమందేపల్లి లోని జామియా మసీదులో రంజాన్ మాసపు 10వ ఉపవాస దినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా మౌలానా అబ్దుల్ ఇలియాజ్ ఉదయం నమాజ్ నిర్వహించి భక్తులకు సందేశం ఇచ్చారు.

మౌలానా మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవ చింతన, పశ్చాత్తాపం ఉండాలని తెలిపారు. ఎంతటి కష్ట పరిస్థితులు వచ్చినా అబద్ధాలు చెప్పకూడదని, సత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నీతి మార్గంలో నడవాలని సూచించారు.

అలాగే సర్వ మతాలను, కులాలను గౌరవించడం ఇస్లాం మతం యొక్క అసలు సారాంశమని వివరించారు. అనంతరం ఉపవాసానికి సంబంధించిన శ్లోకాన్ని చదివించి దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


Sthanikam

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

Article Image

సోమందేపల్లి: సోమందేపల్లి లోని జామియా మసీదులో రంజాన్ మాసపు 10వ ఉపవాస దినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా మౌలానా అబ్దుల్ ఇలియాజ్ ఉదయం నమాజ్ నిర్వహించి భక్తులకు సందేశం ఇచ్చారు.

మౌలానా మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవ చింతన, పశ్చాత్తాపం ఉండాలని తెలిపారు. ఎంతటి కష్ట పరిస్థితులు వచ్చినా అబద్ధాలు చెప్పకూడదని, సత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నీతి మార్గంలో నడవాలని సూచించారు.

అలాగే సర్వ మతాలను, కులాలను గౌరవించడం ఇస్లాం మతం యొక్క అసలు సారాంశమని వివరించారు. అనంతరం ఉపవాసానికి సంబంధించిన శ్లోకాన్ని చదివించి దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News