రామన్నపేట: మండలంలోని శోభానాద్రిపురం గ్రామంలో మల్లన్న పండుగ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సర్పంచ్లను సన్మానించారు. టీఆర్ఎస్ నాయకుడు కడారి శివ నివాసానికి విచ్చేసిన సర్పంచ్లు కంచి మధుసూదన్న,రపాక మాధవి యాదయ్య, శాలు వాలు కప్పి ఘనంగా సత్కరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి