Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:29 AM

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు
18-12-2025 667 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఫైరింగ్!
జగిత్యాల స్థానిక ప్రతినిధి
  1. జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీఆర్‌ఎస్ మద్దతుదారు మంగ సర్పంచ్‌గా గెలుపొందగా, బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు.
  2. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది.
  3. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భద్రతా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
  4. పరిస్థితిపై అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
Sthanikam

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

Article Image
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఫైరింగ్!
జగిత్యాల స్థానిక ప్రతినిధి
  1. జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీఆర్‌ఎస్ మద్దతుదారు మంగ సర్పంచ్‌గా గెలుపొందగా, బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు.
  2. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది.
  3. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భద్రతా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
  4. పరిస్థితిపై అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News