Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి
December 28, 2025 09:42 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. ఇటీవల జరిగిన రెండవ విడత ఎన్నికల్లో భాగంగా కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి ప్రియాంక రాజేందర్ 46 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి నాయకులు ఆదివారం నాడు పూలమాల, శాలువకప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News