సంగారెడ్డి జిల్లా స్థానిక
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. ఇటీవల జరిగిన రెండవ విడత ఎన్నికల్లో భాగంగా కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి ప్రియాంక రాజేందర్ 46 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి నాయకులు ఆదివారం నాడు పూలమాల, శాలువకప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి