Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష
January 06, 2026 08:09 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా పర్యటనకు చేరిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు హైదరాబాద్ నుండి ఉదయం 10:30కి కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామానికి చేరి స్థానికులైన బ్యాగరి రాములకు నష్టపరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ మండలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన ఆర్.ఓ.ఆర్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చ జరగింది. ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, డిసిఒలు, ఆర్.సి.ఓలు, సంగారెడ్డి-జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News