Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష
06-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా పర్యటనకు చేరిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు హైదరాబాద్ నుండి ఉదయం 10:30కి కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామానికి చేరి స్థానికులైన బ్యాగరి రాములకు నష్టపరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ మండలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన ఆర్.ఓ.ఆర్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చ జరగింది. ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, డిసిఒలు, ఆర్.సి.ఓలు, సంగారెడ్డి-జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా పర్యటనకు చేరిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు హైదరాబాద్ నుండి ఉదయం 10:30కి కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామానికి చేరి స్థానికులైన బ్యాగరి రాములకు నష్టపరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ మండలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన ఆర్.ఓ.ఆర్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చ జరగింది. ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, డిసిఒలు, ఆర్.సి.ఓలు, సంగారెడ్డి-జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News