Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:42 AM

సమ్మె విరమించిన సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు

సమ్మె విరమించిన సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు

సమ్మె విరమించిన సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు
May 21, 2026 09:44 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు గురువారం సమ్మె విరమించారు. అనంతపురంలోని సత్యసాయి బోర్డు కార్యాలయంలో జేఏసీ నాయకులతో అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం వేతనాల మంజూరుకు బీఆర్వో రిలీజ్ చేసిందని, త్వరలోనే కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సానుకూల స్పందనతో సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News