PRINT TIME: May 26, 2026 02:46 PM
సమ్మె విరమించిన సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు
సమ్మె విరమించిన సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు
May 21, 2026 09:44 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు గురువారం సమ్మె విరమించారు. అనంతపురంలోని సత్యసాయి బోర్డు కార్యాలయంలో జేఏసీ నాయకులతో అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం వేతనాల మంజూరుకు బీఆర్వో రిలీజ్ చేసిందని, త్వరలోనే కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సానుకూల స్పందనతో సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి