Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

సమ్మక్క సారక్క జాతరలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం

సమ్మక్క సారక్క జాతరలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం

సమ్మక్క సారక్క జాతరలో  మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం
January 30, 2026 05:49 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట నియోజకవర్గం పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం గ్రామంలో నిర్వహించిన సమ్మక్క సారక్క జాతర కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, గ్రామ సర్పంచ్ నాతల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి రామకృష్ణ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.జాతర సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఆచారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాయకులు గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యతపై మాట్లాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News