Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:17 PM

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు
February 03, 2026 05:46 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విద్యార్థులకు దేశంలో అపార అవకాశాలున్నాయని,యువత విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.. నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ప్రతిభ కనబరిచినప్పుడే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అన్నారు. సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News