Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:39 PM

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు
February 03, 2026 05:46 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విద్యార్థులకు దేశంలో అపార అవకాశాలున్నాయని,యువత విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.. నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ప్రతిభ కనబరిచినప్పుడే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అన్నారు. సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News