Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:40 AM

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు
January 20, 2026 09:57 PM 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో సైబర్ నేరాలు మరియు సైబర్ మోసాల నివారణ పై సీఐ కే గిరిబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు..ఎస్సైలు వై వి శతకర్ణి కె రాజు ఎ వి కృష్ణారెడ్డి లు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు..

ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు ఫేక్ కాల్స్ ఫిషింగ్ లింకులు ఓటీపీ మోసాలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన జాగ్రత్తలు తదితర అంశాల పైన అవగాహన కల్పించారు.సైబర్ నేరాలకు గురైన వెంటనే ఒక గంట సమయము లోపు 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు..

అనుమానాస్పద కాల్స్ లింకులు లేదా సందేశాలను నమ్మవద్దని వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News