Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:02 AM

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు
January 20, 2026 09:57 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో సైబర్ నేరాలు మరియు సైబర్ మోసాల నివారణ పై సీఐ కే గిరిబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు..ఎస్సైలు వై వి శతకర్ణి కె రాజు ఎ వి కృష్ణారెడ్డి లు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు..

ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు ఫేక్ కాల్స్ ఫిషింగ్ లింకులు ఓటీపీ మోసాలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన జాగ్రత్తలు తదితర అంశాల పైన అవగాహన కల్పించారు.సైబర్ నేరాలకు గురైన వెంటనే ఒక గంట సమయము లోపు 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు..

అనుమానాస్పద కాల్స్ లింకులు లేదా సందేశాలను నమ్మవద్దని వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News