Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:13 AM

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు
01-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్యాలయం ముందు తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం, సీనియర్ నాయకుడు కురువ నాయక్ జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అలీముద్దీన్, జిల్లా కార్యదర్శి సింగం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంగా ఉండి తమ న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రవణ్ కుమార్, మల్లికార్జున్, రవిచందర్, సంతోషి, రజియుద్దిన్, అశోక్, సైదులు, రాజేష్, భరత్, శ్రీనివాస్, వంశీ, అజీజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు

Article Image

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్యాలయం ముందు తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం, సీనియర్ నాయకుడు కురువ నాయక్ జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అలీముద్దీన్, జిల్లా కార్యదర్శి సింగం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంగా ఉండి తమ న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రవణ్ కుమార్, మల్లికార్జున్, రవిచందర్, సంతోషి, రజియుద్దిన్, అశోక్, సైదులు, రాజేష్, భరత్, శ్రీనివాస్, వంశీ, అజీజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News