Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:55 AM

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....
April 03, 2026 06:37 PM 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News