సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.
PRINT TIME: August 31, 2026 11:26 AM
సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....
సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....
03-04-2026
151 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి