Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:26 AM

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....
03-04-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.

Sthanikam

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

Article Image

సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News